క్రైమ్

పటాకుల తయారీ కేంద్రంలో పేలుడు: ముగ్గురు మృతి

పటాకుల తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడులోని శివకాశి సమీపంలో ఈ ఘటన జరిగింది. విర

Read More

గోనెసంచిలో ఏకే-47 ఎత్తుకెళ్లిండు

సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో దేవుని సదానందం అనే మేకలకాపరి ఈ నెల 6న తన ప్రత్యర్థులపై కాల్పులు జరిపేందుకు ఉపయోగించిన ఏకే–47ను హుస్నాబాద్​ పోలీస్​స్టేషన

Read More

వారంలో పెండ్లి.. అంతలోనే దారుణం.. బ్యాంక్ ఎంప్లాయి హత్య

గజ్వేల్ రూరల్, వెలుగు: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ఏపీజీవీబీ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న దివ్యా రెడ్డి (25) తన

Read More

టిక్ టాక్ తో ప్రాణాలు తీసుకోవద్దు

న్యూఢిల్లీ: టిక్‌‌‌‌టాక్‌‌‌‌తో ప్రాణాలు తీసుకోవద్దని రైల్వే  వర్గాలు ప్రయాణికుల్ని కోరింది.  ఈ మధ్యనే ఒక  అబ్బాయి కదులుతున్న ట్రైన్‌‌‌‌లో టిక్‌‌‌‌టాక్

Read More

సంగారెడ్డిలో ఘోరం: చెరువులో ఈతకెళ్లి 8వ తరగతి పిల్లలు మృతి

సరదాగా చెరువులో ఈత కొట్టడానికి వెళ్లి ముగ్గురు పిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో మంగళవారం నాడు జరిగింది. గుమ్మడిదల మండలంలోన

Read More

రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి: తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్య

తండ్రి మరణం త ట్టు కోలేక కూతురు గోదావరి నదిలో దూకింది . గోదావరిఖని గంగానగర్ గోదావరి బ్రిడ్జి వద్ద మంగళవారం ఈ ఘటన జరిగింది . మంచిర్యాల జిల్లా చెన్నూరు

Read More

ఓయూలో స్టూడెంట్ ఆత్మహత్య!

ఓయూ (హైదరాబాద్), వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవలే పీహెచ్‌డీ పూర్తిచేసిన స్టూడెంట్​కొంపెల్లి నర్సయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్​లో తాను ఉంటు

Read More

పెళ్లిలో విషాదం: మందు తాగి ఇద్దరు మృతి

కల్తీ మద్యం వల్ల వివాహ వేడుక విషాదంగా మారింది. పెళ్లికి వచ్చిన ఇద్దరు బంధువులు లిక్కర్ తాగిన కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయారు. అప్పటి వరకు సంబరంగా ఉన

Read More

జొమాటోలో పిజ్జా బుక్ చేసింది..లక్ష పోగొట్టుకుంది

జొమాటో లో బిర్యానీ ఆర్డర్ ఇస్తే సాంబర్ రైస్ వచ్చిందని కష్టమర్ కేర్ కి కాల్ చేస్తున్నారా..? అయితే ఒక్కనిమిషం. సాధారణంగా మనం బుక్ చేసిన ఆర్డర్ రాలేదంటే

Read More

రంజీ మాజీ ప్లేయర్..కేటీఆర్ పీఏనంటూ బడా కంపెనీకి టోకరా

ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. తాను తెలంగాణ మంత్రి కేటీఆర్ కు పీఏనని చలామణీ అయ్యాడు. తనకు పలుకుబడి ఉందని నమ్మించి బడా కంపెనీలకు టోకర వేసి లక్షలు కాజేశాడు.

Read More

స్కూల్ బస్సులో మంటలు.. నలుగురు పిల్లలు సజీవదహనం

పంజాబ్ లో విషాదం జరిగింది. స్కూల్ వ్యాన్ లో   చెలరేగిన మంటల్లో నలుగురు విద్యార్ధులు సజీవ దహనమయ్యారు. పంజాబ్ లాంగోవల్ పట్టణం సంగ్రూర్‌ కు చెందిన సిమ్రా

Read More

రైల్లో సీటు కోసం గొడవ.. మహిళల దాడిలో వ్యక్తి మృతి

రైల్లో సీటు కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఏకంగా 12 మంది కలసి ఒక్క వ్యక్తిని చితకబాదడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లి చివరకు ప్ర

Read More

పెళ్లి పీటలెక్కాల్సిన చెల్లెలిపై అఘాయిత్యం.. అవమాన భారంతో ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యపై ఎన్నో అన

Read More