జగిత్యాల జిల్లా మేడిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం ఆంధ్ర బ్యాంక్ సమీపంలో ఆర్టీసీ బస్సు ఓ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు. రహదారిపై వెళుతున్న ఆ బైక్ ను బస్సు ఢీ కొట్టడంతో యువకులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బైక్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి
- క్రైమ్
- March 5, 2020
లేటెస్ట్
- సౌత్ ఇండియా నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోయింది : జైరాం రమేశ్
- తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
- దాక్షాయణి ఈజ్ బ్యాక్
- ఇంటర్ కాలేజీల అఫిలియేషన్లు పూర్తయ్యాకే అడ్మిషన్లు చేపట్టాలి
- చందూ ఛాంపియన్..ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
- ఇటలీలో టీవీఎస్
- క్రేజీ కాంబో..రౌడీతో రౌడీ బేబీ
- బర్త్డే వెకేషన్ కు.. మూడు అప్డేట్స్
- దేశాన్ని ప్రధాని మోదీ విభజిస్తున్నారు: నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా
- నా డబ్బునే పట్టిస్తావా..ఓనర్ బెదిరింపు.. యువకుడు సూసైడ్
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్