క్రైమ్
హోదా కోసం లాయర్ ఆత్మహత్యాయత్నం
కర్నూలు : కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓ న్యాయవాది ఆత్మహత్యాయత్నం చేశారు. నంద్యాల కోర్టు ఆవరణలో లాయర్ అనిల్ పురుగులమందు తాగి
Read Moreముగిసిన కస్టడీ : చంచల్ గూడ జైలుకు నౌహీరా షేక్
హైదరాబాద్ : హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్ కు పోలీస్ కస్టడీ ముగిసింది. ఇవాళ రంగారెడ్డి జిల్లా కోర్టులో నౌహీరా షేక్ ను ప్రవేశపెట్టారు సైబరాబాద్ ఎకన
Read Moreఆత్మహత్య కంటే ముందు సూర్యతో ఝాన్సీ వాట్సప్ చాట్
హైదరాబాద్ : బుల్లితెర నటి ఝాన్సీ సూసైడ్ పై మిస్టరీ కొనసాగుతోంది. సూసైడ్ నోట్ లేకపోవడంతో… ఈ కేసులో పలుకోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమాన
Read Moreఇంకా విషమంగానే మధులిక ఆరోగ్యం
హైదరాబాద్ : బర్కత్ పురాలో ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ మధులిక పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితిని యశోద హాస్పిటల్ డాక్టర్లు వివరించార
Read Moreజయరాం హత్యకేసులో వీడిన మిస్టరీ
చిగురుపాటి జయరాం హత్యకేసులో మిస్టరీ వీడింది. జయరాం మేనకోడలు శిఖాచౌదరి బాయ్ ఫ్రెండ్ రాకేష్ రెడ్డే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీల
Read Moreఅక్రమంగా గసగసాల పంట సాగు.. రైతు అరెస్టు
కడప: ఏపీలో ఎటువంటి అనుమతులు లేకుండా గసగసాలు సాగు చేస్తున్న ఓ రైతును పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయ కొండల్లో ఐదెకరాల్లో ప
Read More10th అమ్మాయితో మాట్లాడాడని పొడిచాడు
హైదరాబాద్ : ప్రేమ వ్యవహారం ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది. క్లాస్ మేట్ (అమ్మాయి) విషయంలో.. ముగ్గురు విద్యార్థుల మధ్య ఘర్షణ
Read Moreజైల్లో చిల్లరదొంగలు గజదొంగలవుతున్నారు
పరివర్తనా కేంద్రాలు.. పథక రచనకు అడ్డాగా మారుతున్నాయి. రియలైజ్ అవ్వాల్సిన చోట.. రీ చార్జ్ అవుతున్నారు. టెక్నాలజీకి చిక్కకుండా నేరాలు చేసే ‘చిట్కాలు’
Read Moreబైక్, వ్యాన్ ఢీకొని ఒకరు దుర్మరణం..
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడి కక్కడే మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాల
Read Moreప్రమాదవశాత్తు బావిలో పడ్డ చిన్నారులు…
వేలుబెల్లి గ్రామంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. సిద్దబోయిన గిరిబాబు,మౌనిక దంపతుల కుమారుడు సిద్దబోయిన సాత్విక్,కుమార్తె సిద్దబోయిన సుస్మిత(3) ఇద
Read Moreఇన్ఫార్మర్లంటూ ముగ్గురిని చంపేశారు..
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు ఇన్ఫార్మర్లంటూ ముగ్గురిని చంపారు. గత ఏడాది ఏప్రిల్ 22న 40 మంది మావోయిస్టుల చనిపోయిన బొరియా కసన్సూర్ వీరి బ
Read Moreఇద్దరు మహిళల డెడ్ బాడీలు…
లంగర్ హౌజ్లో దారుణం జరిగింది . మంగళవారం మూసీ కాల్వలో ఇద్దరు మహిళల డెడ్ బాడీలు దొరికాయి. డెడ్ బాడీల తల, మెడపై గాయాలు ఉండడంతో హత్య చేసి ఇక్కడపడేశా
Read Moreగీతం స్టూడెంట్ సూసైడ్
ఒత్తిడి భరిం చలేక గీతం యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది. పటాన్చెరు పోలీసుల వివరాల ప్రకారం..గుంటూరు జిల్లాకు చెందిన సాత వెంకటరమ్య
Read More












