హైదరాబాద్ : తల్లిదండ్రులకు భారం కాకూడదని ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన శనివారం హైదరాబాద్ లో జరిగింది. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండిరా నెహ్రు నగర్లో మందుల మానస (18) నివాసం. మల్కాజిగిరిలోని సెయింట్ ఆన్స్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇటీవలే పరీక్షలు కూడా రాసింది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో.. తాను కన్నవారికి భారం కాకూడదనే ఉద్దేశ్యంతో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న మల్కాజిగిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కన్నవారికి భారం కాకూడదని ఇంటర్ విద్యార్థిని సూసైడ్
- క్రైమ్
- March 17, 2019
లేటెస్ట్
- ఆపరేషన్ చేసి కడుపులో కాటన్ వదిలేసిన డాక్టర్
- కాంగ్రెస్ గెలుపు ఖాయం : రఘువీర్ రెడ్డి
- సూర్యాపేట జిల్లాలో 74.61 శాతం పోలింగ్ : కలెక్టర్ వెంకట్ రావు
- విద్యుత్శాఖ అలర్ట్
- మావోయిస్టుల ఇలాకాలో ప్రశాంతంగా పోలింగ్
- పోలింగ్ తీరు పరిశీలించిన ఆఫీసర్లు
- ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్
- చేతివేళ్లతో కీబోర్డ్పై టాలెంట్ .. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్
- ఊపిరి పీల్చుకున్న పోలీసులు
- శ్రీరామపునర్వసు దీక్షల విరమణ
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!