భారీగా డ్రగ్స్ పట్టివేత.. కోట్ల రూపాయల కొక్తెన్ సీజ్

భారీగా డ్రగ్స్ పట్టివేత.. కోట్ల రూపాయల కొక్తెన్ సీజ్

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు నైజీరియన్‌తో పాటు ఐదుగురిని సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి నైజీరియన్‌కు చెందిన డ్రగ్స్ కింగ్ పిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కోట్ల రూపాయల కొకైన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ముఠా విదేశాల నుంచి కొకైన్ తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.