దర్శక రత్న దాసరి నారాయణరావు 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆయన శిష్యులు సన్నాహాలు చేస్తున్నారు. మే 5న శిల్పకళా వేదికలో నిర్వహించనున్న ఈ వేడుక వివరాలు వెల్లడించేందుకు గురువారం ప్రెస్మీట్ నిర్వహించారు. దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకులు రేలంగి నరసింహారావు, నిర్మాత సి.కళ్యాణ్ అధ్యక్ష కార్యదర్శులుగా ఇందుకోసం కమిటీని ఏర్పాటు చేశారు. తెలుగు సినిమా రంగానికి చెందిన వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచినవారికి అవార్డులను అందజేసి, దాసరికి ఘన నివాళులు అర్పించనున్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు.
దాసరి ఫిల్మ్ అవార్డ్స్
- టాకీస్
- April 12, 2024
లేటెస్ట్
- దుర్వేషావలి దర్గాను దర్శించుకున్న కేటీఆర్
- భగీరథుడు అందరికీ ఆదర్శప్రాయుడు : తూడి మేఘారెడ్డి
- సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..
- సమ్మర్ క్యాంపులో మంత్రి సందడి
- జములమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
- ఓటింగ్శాతం పెరిగింది.. గెలిచేది మేమే
- పటిష్ట భద్రత మధ్య ఈవీఎంలు
- అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్ మృతి
- ధర్మ పరిరక్షణ కోసం యాగం
- కేథార్నాథ్ యాత్రికులకు భోజనాలు
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- ఏంటి సామీ.. ఎంతసేపు.. ట్రాఫిక్ నరకంలో చిక్కుకున్న నగర వాసులు