దేశంలో కరోనా మరణాలు దాదాపు 40 లక్షలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక చెప్పిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు.కరోనా మరణాల అసలు లెక్కలను ప్రకటించాలని రెండేళ్లుగా కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు. అయినా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు.రాష్ట్రంలో కరోనాతో లక్ష మందికి పైగా మరణించారన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మరణాల సంఖ్య 4,100 మాత్రమే అని చెబుతోందన్నారు.
మరిన్ని వార్తల కోసం
బండి సంజయ్ పాదయాత్రపై కేటీఆర్ సెటైర్లు
సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ఆలోచన కేంద్రానికి లేదు