కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి కళేబరం లభ్యం కావడం కలకలం రేపుతోంది. రామారెడ్డి మండలం రెడ్డిపేట-మద్దికుంట గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలోని నందిబండ ప్రాంతంలో ఎలుగుబంటి కళేబరం లభ్యమైంది. వేటగాళ్లు చంపారా లేదా ఆడవిలో నీరు దొరకక మృతి చెందిందా అనే కోణంలో అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎలుగుబంటి తలభాగం ఒకచోట.. దాని వెంట్రుకలు,మిగతా భాగాలు మరోచోట లభ్యమయ్యాయి. వేటగాళ్లు వేటాడి చంపి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ప్రధానంగా అన్నారం, రెడ్డిపేట, సింగరాయపల్లి అటవీ ప్రాంతాల్లో జంతువుల వేట కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి కళేబరం కలకలం
- నిజామాబాద్
- April 9, 2024
లేటెస్ట్
- 2 లక్షల రుణమాఫీ చేసి.. మీ రుణం తీర్చుకుంటా: సీఎం రేవంత్ రెడ్డి
- కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- Sobhita Dhulipala: చై అన్నారా.. చాయ్ అన్నారా.. శోభిత లేటెస్ట్ పోస్ట్ మీనింగ్ ఏంటో?
- Historic Nomination: దక్షిణ ఢిల్లీ నుంచి థర్డ్ జెండర్ అభ్యర్థి నామినేషన్
- Vijay Devarakonda: అధికారిక ప్రకటన వచ్చేసింది.. పాన్ ఇండియా లెవల్లో విజయ్ భారీ సినిమా
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- కాంగ్రెస్ ప్రభుత్వంపై అరవింద్ సంచలన వ్యాఖ్యలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి
- ముంబైకి ఇంకా ప్లేఆఫ్ ఛాన్స్ ఉంది.. ఎలా అంటే?
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- సిగ్నల్ లేని ఊరు.. సెల్ ఫోన్ వాడని గ్రామం.. ఎక్కడుందో తెలుసా
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు