బెంగళూరు : జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ కుటుంబం అరుదైన ఘనత సాధించింది. పార్లమెంట్ తో పాటు కర్నాటక అసెంబ్లీలోని ఉభయ సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న కుటుంబంగా రికార్డు సృష్టించింది. మంగళవారం వెల్లడైన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో దేవెగౌడ మనవడు హెచ్ డీ రేవణ్ణ కుమారుడు సూరజ్ హసన్ స్థానం నుంచి గెలుపొందాడు. దేవెగౌడ ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఆయన పెద్ద కొడుకు రేవణ్ణ హొలెనర్సిపుర నుంచి చిన్న కుమారుడు హెచ్ డీ కుమార స్వామి చెన్నపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కుమారస్వామి భార్య అనిత రామనగర నియోజకవర్గ ఎమ్మల్యేగా ఉన్నారు. సూరజ్ సోదరుడు ప్రజ్వల్ హసన్ నియోజకవర్గం నుంచి లోక్ సభ ఎంపీగా సేవలందిస్తున్నారు. తాజాగా సూరజ్ విధాన పరిషత్తుకు ఎన్నికయ్యారు. ఆయన తల్లి జిల్లా పరిషత్ సభ్యురాలు కాగా.. కుమారస్వామి కొడుకు నిఖిల్ జేడీఎస్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు.
రాజకీయాల్లో దేవెగౌడ కుటుంబం రికార్డు
- దేశం
- December 15, 2021
లేటెస్ట్
- సీఏఏ అమలు చేసి తీరుతాం..ఇది మోదీ గ్యారంటీ : మోదీ
- ఓరి దుర్మార్గుల్లారా : మెడికల్ షాపుల్లోనే నకిలీ మందులు అమ్ముతున్నారు..!
- ఫ్లోర్ టెస్ట్ జరగాల్సిందే .. ఎల్లారెడ్డి బల్దియా కేసులో హైకోర్టు
- అమిత్ షాను ప్రధానిని చేసేందుకే మోదీ ఓట్లు అడుగుతున్నారు : కేజ్రీవాల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- జగనన్న విద్యా దీవెన.. రూ.502 కోట్లు ఖాతాల్లో జమ
- Devara Fear Song: దేవర దెబ్బకి రజినీ హుకుం సాంగ్ అవుట్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
- నల్లమల అడవిలో బర్రెలతో సహా యువకుడు మిస్సింగ్
- ఈ కుర్రోళ్లు మరీ అరాచకం : రన్నింగ్ ఆర్టీసీ బస్సుపై.. బైకులపై వెళుతూ రాళ్ల దాడి
- పవన్ కళ్యాణ్ సెక్యూరిటీపై దాడి
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!