నియంత పాలన ముగుస్తది.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ట్వీట్

నియంత పాలన ముగుస్తది.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ట్వీట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నియంత పాలన ముగియనుందని  మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం ట్వీట్ చేశారు. దొరల గడీలు బద్దలయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, మార్క్ మై వర్డ్స్ అని పేర్కొన్నారు.