ముంబై: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీచేయబోమని మహారాష్ట్రలోని అధికార పార్టీ శివసేన స్పష్టం చేసింది. సీఎం మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి తాము మద్దతుగా నిలుస్తామని తెలిపింది. ఈ మేరకు బెంగాల్ ఎన్నికల గురించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఓ లేఖను ట్వీట్ చేశారు. దీదీ నిజమైన బెంగాల్ టైగర్ అని ఆ లెటర్లో రౌత్ కొనియాడారు. ఈ ఎన్నికలు దీదీతో మిగతా అందరి పోరుగా సాగుతుందన్నారు. తమ పార్టీ ప్రెసిడెంట్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించాక ఈ నిర్ణయానికి తీసుకున్నామని తెలిపారు. బెంగాల్లో దీదీ విజయఢంకా మోగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్చి 27, 29న జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి.
బెంగాల్లో మేం పోటీ చేయం.. దీదీకే మా మద్దతు
- దేశం
- March 4, 2021
లేటెస్ట్
- ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ సురభి జైన్ క్యాన్సర్తో మృతి
- AP SSC Results: పదో తరగతి ఫలితాలు ఆరోజే..
- హనుమాన్ జయంతి స్పెషల్ 2024: ఆంజనేయుడిని జై భజరంగ భళి అని ఎందుకంటారో తెలుసా...
- ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది
- DC vs SRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. మార్పుల్లేకుండానే సన్ రైజర్స్
- 5 నెలల తర్వాత వర్షాలు..ఎంజాయ్ చేస్తున్న బెంగళూరు ప్రజలు
- నా కొడుకు చేసింది తప్పే.. చట్ట ప్రకారం శిక్షించాల్సిందే : ఫయాజ్ తల్లి ముంతాజ్
- భక్తులకు అభయహస్తం ....టోంకినీ అంజన్న..ముడుపుల హనుమాన్
- దూరదర్శన్ లోగో వివాదం: కలర్ మార్పుతో బాధపడ్డాను: మాజీ సీఈవో
- 147 సీట్లతో అధికారంలోకి వైసీపీ.. ఒప్పుకున్న టీడీపీ.. వీడియో వైరల్..
Most Read News
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- ఇదేం పద్దతి: హైదరాబాద్ ఐకియాకు జరిమానా.. రూ.20 వసూలు చేస్తారా..?
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో భారీ వర్షం..
- ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత
- పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం