చిత్తూరు: విద్యుద్ఘాతంతో ఓ మూగజీవి మృతి చెందింది. పలమనేరు నియోజకవర్గం గొబ్బిళ్ళ కోటూరు గ్రామ సమీపంలో కరెంట్ షాక్ తగిలి ఓ గున్న ఏనుగు చనిపోయింది. శనివారం రాత్రి సుబ్రహ్మణ్యం అనే రైతు పొలం పక్కనున్న ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వచ్చిన ఏనుగుకు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు తగిలింది . దీంతో ఏనుగు అక్కడికక్కడే మృతి చెందిందనట్టు అటవీశాఖ అదికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన ఏనుగును చూడ్డానికి.. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు సంఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు.
కరెంట్ షాక్ తగిలి గున్న ఏనుగు మృతి
- ఆంధ్రప్రదేశ్
- July 21, 2019
లేటెస్ట్
- పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ గెలుపు ఖాయం : ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్
- తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉంది: కిషన్ రెడ్డి
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- GT vs PBKS: టాస్ గెలిచిన రాజస్థాన్.. పరువు కోసం పంజాబ్
- 2029 తర్వాత కూడా మా నాయకుడు మోదీనే : అమిత్ షా
- మోదీ పాలనలో.. పోలీసులు బీజేపీ గుండాల్లా ప్రవర్తిస్తున్నారు: ప్రియాంక గాంధీ
- Sandeep Lamichhane: అతను నిర్దోషి.. రేప్ కేసులో నేపాల్ క్రికెటర్కు అనుకూలంగా తీర్పు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- IPL 2024: స్వదేశానికి వెళ్ళిపోయిన కగిసో రబడా.. కారణమిదే!
- V6 DIGITAL 15.05.2024 EVENING EDITION
Most Read News
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి
- రైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- టూర్లకు పోతున్న లీడర్లు