జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులను ఏరివేస్తున్న జవాన్లు

జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులను ఏరివేస్తున్న జవాన్లు

జమ్ముకశ్మీర్ బరాముల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. మాల్వా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ముగ్గురు ఆర్మీ అధికారులు సహా ఒక పౌరుడికి స్వల్ప గాయాలయ్యాయి. భద్రతా బలగాల ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్.  

మరిన్ని వార్తల కోసం

పేషెంట్లను ప్రైవేటుకు  పంపితే కేసులు

ప్రైవేటు కోచింగ్ సెంటర్ల  ఫీజులపై కమిటీ వేస్తం