టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలకు బండి సంజయ్ బ్రాండ్ అంబాసిడర్

టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలకు బండి సంజయ్ బ్రాండ్ అంబాసిడర్

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదని మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యోగులకు ఆలస్యం జీతాలు ఇస్తున్నామనడం పచ్చి అబద్ధమని ఆయన చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రెండు నెలలకోసారి జీతాలు ఇస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలకు బండి సంజయ్ బ్రాండ్ అంబాసిడర్ అని వినోద్ కుమార్ అన్నారు. సంజయ్ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన రాలేదన్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఉద్యమంలో కేసీఆర్ దొంగ దీక్షలు చేసిండు

ఓడినా.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నేనే

భవానీపూర్ గెలుపుతో దీదీకి తప్పిన గండం