ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. గతంలో ప్రకటించిన మేరకు ఈనెల 24తో గడువు ముగియనున్న విషయం తెలిసిందే. కరోనా పరిస్థితుల నేపథ్యంలో గుడువును పొడిగించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థుల వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువును వచ్చే ఫిబ్రవరి 4వ తేదీ వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. లేట్ ఫీజుతో ఫీజును ఫిబ్రవరి 24 వరకు చెల్లించే అవకాశం కల్పించింది. 
 

 

ఇవి కూడా చదవండి

ఫేక్ ఛానళ్లు, వెబ్సైట్లపై యూట్యూబ్ కొరడా

IAS, IPS అధికారులకు పదోన్నతి

కోతులకు ఫ్యామిలీ ప్లానింగ్‌ చేయాలని సర్కారు నిర్ణయం