సిద్ధిపేట కలెక్టర్, ప్రభుత్వంపై హైకోర్టులో రైతు పిటిషన్

సిద్ధిపేట కలెక్టర్, ప్రభుత్వంపై హైకోర్టులో రైతు పిటిషన్

సిద్ధిపేట కలెక్టర్, ప్రభుత్వంపై హైకోర్ట్ లో కేసు వేశారు రైతు బాతుల నారాయణ. సిద్దిపేట కలెక్టర్,ప్రభుత్వం, సిద్ధిపేట జిల్లా వ్యవసాయ అధికారి,మండల వ్యవసాయ అధికారులను ప్రతివాదులుగా చేర్చారు.  యాసంగిలో వరి వేయొద్దని, విత్తనాలు అమ్మొద్దని బెదిరించిన కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరారు. గతంలో ప్రాజెక్టులు నిర్మించింది వరిసాగు కోసమే అని చెప్పిందని.. ఇప్పుడేమో.. వరి అంటే ఉరి అని బెదిరిస్తున్నారని కోర్టుకు విన్నవించారు. సిద్దిపేట కలెక్టర్... సుప్రీంకోర్ట్, హైకోర్ట్ ఆర్డర్స్ ను కూడా పట్టించుకోమని చెప్తున్నారని కోర్టుకు వివరించారు పిటిషనర్. 

మరిన్ని వార్తల కోసం

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూత

ఇకపై ఢిల్లీ దాదాగిరి నడవదు: మమతా బెనర్జీ