తమిళనాడులో ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మంటల ధాటికి కూలీలు కాలిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికంగా ఉన్న హాస్పిటల్ కు తరలించారు. తమిళనాడులోని విరుదునగర్ జిల్లా మురుగనెరి ఏరియాలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఫ్యాక్టరీ ఓనర్ శణ్ముగనాథన్ పై కేసు ఫైల్ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
తమిళనాడులో ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో పేలుడు .. ఐదుగురు మృతి
- దేశం
- October 23, 2020
లేటెస్ట్
- మీ కాల్మొక్తా గేటు తీయుండ్రి ! నామినేషన్ టైం అయిపోయాక వచ్చిన అభ్యర్థి
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మే 27న పోలింగ్
- కాంగ్రెస్కు మహిళల ‘గ్యారంటీ’!
- మన ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే టాప్
- ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..ఆరుగురు మృతి
- హామీలు ఇచ్చేటప్పుడు జర చూసుకొని ఇవ్వాలి సార్..!!
- ప్రజల గుండెలు చీలిస్తే నేనే కనిపిస్త.. నా గుండె చీలిస్తే తెలంగాణ కన్పిస్తది: కేసీఆర్
- నేను హోం మంత్రి అయితే..బీఆర్ఎస్ నేతలంతా జైలుకే : కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
- ఇయ్యాల సెకండ్ ఫేజ్.. 89 స్థానాలకు పోలింగ్
- ఫోన్ ట్యాపింగ్ కేసులో జీవితఖైదు సెక్షన్లు
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!