గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. ఎమ్మెల్యే మురళీనాయక్ ఆగ్రహం

గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. ఎమ్మెల్యే మురళీనాయక్  ఆగ్రహం

మహబూబాబాద్ జిల్లా  కేసముద్రం మండలం  మహాత్మాజ్యోతి రావు పూలే బాలికల హాస్టల్ లో  20 మంది విద్యార్థినీలకు పుడ్ ఫాయిజన్ అయ్యింది.  వెంటనే విద్యార్థులను  మహబూబాబాద్ , కేసముద్రం ప్రైవేట్ హస్పిటల్ కు  తరలించారు. 

ALSO READ :- బీఆర్ఎస్ పాపాల్లో.. బీజేపీ పాత్ర: మంత్రి ఉత్తమ్

 ఈ విషయం తెలుసుకుని  హస్టల్ ను  సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్  సిబ్బంది, ప్రిన్సిపాల్ పని తీరుపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థులతో కలిసి మాట్లాడారు.  విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు.