హైదరాబాద్, వెలుగు: ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల షెడ్యూల్ రిలీజ్ చేయాలనే డిమాండ్తో టీచర్లు పోరుబాట పట్టారు. జాక్టో, యూఎస్పీసీ గురువారం రాష్ర్టవ్యాప్తంగా అన్ని జిల్లాకేంద్రాల్లో సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించాయి. 2018 జూన్2 నుంచి మధ్యంతర భృతి ఇస్తామని, ఆగస్టు15 నుంచి పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని జేఏసీ లీడర్లు డిమాండ్ చేశారు. వరంగల్లో జరిగిన దీక్షల్లో టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, భువనగిరిలో ప్రొఫెసర్ కోదండరాం, రంగారెడ్డి లో ఎమ్మెల్సీ రాంచందర్రావు, నల్గొండలో యూఎస్పీసీ నేత చావ రవి, హైదరాబాద్లో జాక్టో నేత సదానందంగౌడ్ తదితరులు పాల్గొని మద్దతు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకటించకపోతే ఈ నెల 29న హైదరాబాద్లో మహాధర్నా నిర్వహిస్తామని యూఎస్పీసీ లీడర్లు హెచ్చరించారు.
ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల కోసం.. పోరుబాట పట్టిన టీచర్లు
- తెలంగాణం
- December 18, 2020
లేటెస్ట్
- బీజేపీ అబద్ధాల ఫ్యాక్టరీ.. మోదీ మరోసారి ప్రధాని కాలేడు : రాహుల్ గాంధీ ట్వీట్
- పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాడులు: అంబటి రాంబాబు
- వీళ్లకు కారు లేదా.. లిస్ట్ చూస్తే మీరు అవాక్కవుతారు.. అవును నిజం..!
- Devara: ఎన్టీఆర్ బర్త్డేకు దేవర స్పెషల్ ట్రీట్ ఇదే..టీ సిరీస్ స్పెషల్ ట్వీట్ వైరల్..
- సీఎస్, డీజీపీ ఢిల్లీకి రండి : ఏపీలో అల్లర్లపై కేంద్ర ఈసీ నోటీసులు
- Sachin Tendulkar: సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని.. సచిన్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
- బీఆర్ఎస్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ చిచ్చు
- MS Dhoni: 23 రోజులు.. 2100 KM ప్రయాణం.. ధోని కలిసేందుకు అభిమాని సాహసం
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- ఏపీలో మొత్తం పోలింగ్ 81.86 శాతం.. దేశంలోనే ఇప్పటి వరకు ఇదే టాప్
Most Read News
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి
- రైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ