జగిత్యాల, వెలుగు: జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య భార్య లత జూన్ 5న అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. కాగా, మంగళవారం పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకట స్వామి మంగళవారం సుద్దాల దేవయ్య ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు, వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నేత లింగం పేట శ్రీను, నక్క రవీందర్, ఇతర లీడర్లు పాల్గొన్నారు.
సుద్దాల దేవయ్యకు వివేక్ పరామర్శ
- తెలంగాణం
- June 8, 2022
లేటెస్ట్
- కొడుకు చదవడం లేదని తల్లి సూసైడ్
- నకిలీ విత్తనాలపై టాస్క్ ఫోర్స్ ఫోకస్
- తల తాకట్టు పెట్టయినా రుణమాఫీ చేస్తాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- హాస్పిటళ్లా? అపార్ట్మెంట్ టవర్లా?
- ఫ్యామిలీ వివరాల నమోదుకు ప్రత్యేక యాప్
- గతంలో కంటే ఎక్కువ వడ్లు కొన్నం
- బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న హేమ
- చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..ఏడుగురు మావోయిస్టులు మృతి
- డ్రైవింగ్ స్కూళ్లలోనూ టెస్టు.. డ్రైవింగ్ లైసెన్స్లో కొత్త రూల్స్
- జూన్30 లోపు కాళేశ్వరం రిపేర్లు!
Most Read News
- Good Health: ఈ ఆకులు తిన్నారా.. మోకాళ్ల నొప్పులు మాయం...
- మూతపడనున్న మరో రెండు సింగరేణి బొగ్గు గనులు
- పెద్దపల్లి-మణుగూరు రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్
- అలర్ట్ : బంగాళాఖాతంలో అల్పపీడనం. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు
- రైతులకు అగ్రికల్చర్ వర్సిటీ విత్తనాలు
- జిల్లాల ఏకీకరణ అవసరమా?
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. భారీ వర్షాలు పడే అవకాశం
- తెలంగాణలో ఇయ్యాల్టి నుంచి మూడు రోజులు వానలు
- అంబానీ ఇంటి పెండ్లికి కరీంనగర్ కానుకలు
- మహానటి : హేమ డ్రగ్స్ తీసుకున్నారు.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది..