సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాంరాజన్  భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో  మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీఎస్ హాజరయ్యారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఎలా బయటపడాలి, నిధుల సమీకరణ ఎలా అనే అంశాలపై  వీళ్లు చర్చించినట్లు తెలుస్తోంది.