రాజస్థాన్ లోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అజ్మీర్ జిల్లాలో రెండు ట్రక్కులు డీకొన్న ఘటనలో నలుగురు చనిపోయారు. ఆదర్శ్ నగర్ ఏరియాలో అర్థరాత్రి తర్వాత రెండు ట్రక్కులు ఒకదానినొకటి డీకొన్నాయి. వెంటనే మంటలు చెలరేగాయి. దీంతో ట్రక్కులు పూర్తిగా కాలిపోయాయి. నలుగురు సజీవ దహనమయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు. హైవే పై నుంచి శిథిలాలను తొలగిస్తున్నారు.
రెండు ట్రక్కులు ఢీ..నలుగురు సజీవదహనం
- దేశం
- August 17, 2021
లేటెస్ట్
- ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
- ఏపీ, తెలంగాణాలో ముగిసిన నామినేషన్ల పర్వం..
- V6 DIGITAL 25.04.2024 AFTERNOON EDITION
- Nagarjuna In Kubera: కుబేర మూవీ నుండి క్రేజీ న్యూస్.. ఆరేళ్ళ తర్వాత ఆపాత్రలో నాగార్జున
- కాళేశ్వరం విచారణకు అవసరమైతే కేసీఆర్ను పిలుస్తాం: జస్టిస్ చంద్రఘోష్
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- జగన్ సమక్షంలో వైసీపీలోకి సీనియర్ టీడీపీ నేత..
- Suhas: ఆ విషయంలో నాకు ఎలాంటి టెన్షన్ లేదు.. సుహాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- పేకాట ఆడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు.. ఏడుగురు అరెస్ట్
- ఎందుకిలా : నాగాలాండ్ ఆరు జిల్లాల్లో ఎవరూ ఓటేయలేదు.. బయటకే రాలేదు
Most Read News
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు