పెట్రో ఉత్పత్తులపై ఆయా రాష్ట్రాలు విధిస్తున్న పన్ను శాతాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వం డ్రామాలాడుతుందన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు ఇంధన ధరలు తగ్గించి...ఎన్నికల ముగిసిన తర్వాత రేట్లు పెంచిందన్నారు. పెట్రో ల్, డీజిల్ రేట్లను ఎవరు పెంచుతారో.. ఎవరు తగ్గిస్తారో తమిళనాడు ప్రజలకు తెలుసన్నారు.
మరిన్ని వార్తల కోసం