మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు షాక్ తగిలింది. ఫ్రిబవరి 17న సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు జరగనున్నాయి. అయితే కేసీఆర్ జన్మదినం సందర్భంగా విష్ చేస్తూ తలసాని శ్రీనివాస్ యాదవ్ నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల ఏర్పాటుపై జీహెచ్ఎంసీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని తెలుపుతూ రూ.5వేల జరిమానా విధించారు. రూ.5 వేలు చెల్లించాలంటూ తలసానికి నోటీసులు పంపారు.
తలసానికి షాక్.. రూ.5వేలు కట్టాలంటూ నోటీసులు
- తెలంగాణం
- February 15, 2020
లేటెస్ట్
- ఇందూర్ అర్బన్ లో పూర్ పోలింగ్.. పార్లమెంట్ ఎన్నికల్లో నిరాశపరుస్తున్న పోలింగ్ శాతం
- హరోం హర మూవీలో సుధీర్ బాబు డబ్బింగ్ వర్క్ పూర్తి
- చేవెళ్లలో బీజేపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరు
- ఘనంగా దాసరి జయంతి
- అయ్యో బిడ్డా! .. ఆడ శిశువును బతికుండగానే పాతిపెట్టారు
- దిల్ రాజు, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మరో మూవీ
- పసి ప్రాణాలను చిదిమేస్తున్నారు..!
- ఉల్లి ఎగుమతులపై బ్యాన్ ఎత్తివేత
- కోటక్ బ్యాంక్ లాభం రూ. 4,133 కోట్లు
- బీజేపీకి ఓటేస్తే గోదాట్లో ఏసినట్టే! : కేసీఆర్
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..