గోవాలో పాఠశాలలు రీ ఓపెన్ అయ్యాయి. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులతో భోధన నిర్వహించేవారు. ఇప్పుడు గోవాలో కరోనా కంట్రోల్ లోకి రావడంతో పాఠశాలలు పున:ప్రారంభించాలని నిర్ణయించింది.దీంతో 1 నుంచి 12వ తరగతి వరకు విద్యా సంస్థలను ఓపెన్ చేశారు.అయితే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని..కోవిడ్ రూల్స్ పాటిస్తూ భౌతిక దూరం పాటించాలని సూచించారు అధికారులు. స్కూల్స్ కు వచ్చే విద్యార్థులకు యూనిఫాం తప్పనిసరి కాదని స్పష్టం చేశారు.
Goa schools re-open for physical classes for students of classes 1 to 12; visuals from Bambolim pic.twitter.com/OOhI2Wz9Yb
— ANI (@ANI) February 21, 2022
మరిన్ని వార్తల కోసం
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
హిజాబ్ లొల్లితో యూనిఫామ్ రూల్ ఎత్తేసింది