శంషాబాద్ ఎయిర్పోర్టులో పట్టుబడిన బంగారం

శంషాబాద్ ఎయిర్పోర్టులో పట్టుబడిన బంగారం

శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారం పట్టుబడింది. 1.646 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. దాన్ని విలువ 86 లక్షలు ఉంటుందని తెలిపారు. కువైట్ నుండి వచ్చిన ఓ మహిళ పేస్ట్ రూపంలో సాక్స్ లలో బంగారం తరలిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక మహిళను అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారిస్తున్నామని చెప్పారు.