శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారం పట్టుబడింది. 1.646 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. దాన్ని విలువ 86 లక్షలు ఉంటుందని తెలిపారు. కువైట్ నుండి వచ్చిన ఓ మహిళ పేస్ట్ రూపంలో సాక్స్ లలో బంగారం తరలిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక మహిళను అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారిస్తున్నామని చెప్పారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో పట్టుబడిన బంగారం
- హైదరాబాద్
- June 16, 2022
లేటెస్ట్
- LSG vs MI: 27 పరుగులకే 4 వికెట్లు.. కష్టాల్లో ముంబై ఇండియన్స్
- ముంబై లోకల్ రైలులో 26 ఏళ్ల మహిళ మృతి.. ఐదు రోజుల్లో ఇద్దరు
- Prasanna Vadanam Censor: సుహాస్ ప్రసన్నవదనం రన్టైమ్ ఇదే..థ్రిల్ చేస్తున్న సెన్సార్
- కాకాను విమర్శించే అర్హత గోమాస శ్రీనివాస్కు లేదు: ఎమ్మెల్యే వివేక్
- కాళేశ్వరంతో పేద ప్రజల సొమ్ము లక్ష కోట్లు దోచుకున్నారు : గడ్డం వంశీ కృష్ణ
- వారంలో రెండో సారి పేలిన అగ్నిపర్వతం..
- బీ అలర్ట్ : మే 4 వరకు తెలంగాణలో వడగాలులు
- మళ్ళీ బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగం ఉండదు...అద్దంకి దయాకర్
- ఒత్తిడితో అలసిపోతున్నారా... ఇలా రిఫ్రెష్ అవ్వండి...
- LSG vs MI: టాస్ గెలిచిన లక్నో.. ముంబైకి చావో రేవో
Most Read News
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు..దారి మళ్లింపు
- కరెంట్ పోయింది.. డీఈ సస్పెండెడ్
- RCB: బౌలింగ్ కష్టాలు తీరినట్టే! జూనియర్ బుమ్రాను సిద్ధం చేస్తున్న ఆర్సీబీ
- వణుకుడే : క్యాబేజీలో పాము పిల్ల
- నిజం చెప్పారు : మా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి..
- పిచ్చి పీక్స్కు చేరింది.. భార్యతో రొమాంటిక్ సాంగ్... సోషల్మీడియాలో అప్ లోడ్
- పేకాట డెన్ నిర్వహిస్తున్న మహిళ.. మూడు ముక్కలాటలో లక్షల్లో లావాదేవీలు
- టీ20 వరల్డ్ కప్ ఎంపికపై నేడు సెలెక్టర్ల భేటీ
- Summer trip: తెలంగాణ ఊటీ ఎక్కడుందో తెలుసా...