బంగారు గని కూలి 38 మంది మృతి

 బంగారు గని కూలి 38 మంది మృతి

ఆఫ్రికా దేశం సూడాన్ లో ఘోరప్రమాదం జరిగింది. బంగారు గని కూలి 38 మంది కూలీలు చనిపోయారు. ఖార్టోమ్ కు 700 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. మూసివేసిన బంగారం గనిలోకి వెళ్లిన ప్రజలు.. ఒక్కసారిగా ప్రమాదానికి గురయినట్లు తెలుస్తోంది. 

 

 

 

ఇవి కూడా చదవండి

అప్పులు కట్టేందుకు ఆర్టీసీ డిపోలు తాకట్టు

మరో 10 లక్షల టన్నుల వడ్ల సేకరణకు లైన్‌‌ క్లియర్‌‌