Gold Rate: పసిడి ప్రియులకు ఉపశమనం.. హైదరాబాదులో తులం రేటెంతంటే?

Gold Rate: పసిడి ప్రియులకు ఉపశమనం.. హైదరాబాదులో తులం రేటెంతంటే?

Gold Price Today: కొత్త నెల ప్రారంభం నుంచి కొనసాగుతున్న గోల్డ్ రేట్ల ర్యాలీ నేడు నెమ్మదించింది. వాస్తవానికి అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ ఫైనల్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచున్నారు. గ్లోబల్ మార్కె్ట్లు సైతం అమెరికా సుంకాల యుద్ధానికి అంతం ఎప్పుడనే దానికోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనికి అనుగుణంగానే ఇన్వెస్టర్లు సేఫ్ హెవెన్ బంగారంలో తమ పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. అయితే రిటైల్ మార్కెట్లలో నేటి బంగారం ధరలను షాపింగ్ చేయటానికి ముందుగా గమనించండి.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.వెయ్యి పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 090, ముంబైలో రూ.9వేల 090, దిల్లీలో రూ.9వేల 105, కలకత్తాలో రూ.9వేల 090, బెంగళూరులో రూ.9వేల 090, కేరళలో రూ.9వేల 090, వడోదరలో రూ.9వేల 095, జైపూరులో రూ.9వేల 105, లక్నోలో రూ.9వేల 105, మంగళూరులో రూ.9వేల 090, నాశిక్ లో రూ.9వేల 093, అయోధ్యలో రూ.9వేల 105, బళ్లారిలో రూ.9వేల 090, నోయిడాలో రూ.9వేల 105, గురుగ్రాములో రూ.9వేల 105 వద్ద కొనసాగుతున్నాయి. 

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.వెయ్యి 100 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు గ్రాముకు చెన్నైలో రూ.9వేల 917, ముంబైలో రూ.9వేల 917, దిల్లీలో రూ.9వేల 932, కలకత్తాలో రూ.9వేల 917, బెంగళూరులో రూ.9వేల 917, కేరళలో రూ.9వేల 917, వడోదరలో రూ.9వేల 922, జైపూరులో రూ.9వేల 932, లక్నోలో రూ.9వేల 932, మంగళూరులో రూ.9వేల 917, నాశిక్ లో రూ.9వేల 920, అయోధ్యలో రూ.9వేల 932, బళ్లారిలో రూ.9వేల 917, నోయిడాలో రూ.9వేల 932, గురుగ్రాములో రూ.9వేల 932గా ఉన్నాయి. 

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.90వేల 900 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.99వేల 170గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 13వేల వద్ద ఉంది.