Gold Price Today: దసరా నవరాత్రులకు ముందే బంగారం షాపింగ్ చేయాలని భావిస్తున్న చాలా మందికి ఊరటను కలిగించే విధంగా సెప్టెంబర్ 17న రేట్లు తగ్గుముఖం పట్టాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లపై పెట్టుబడిదారుల దృష్టి కొనసాగుతోంది. మరో పక్క ఇండియాతో అమెరికా సంబంధాలు మెరుగుపడే దిశగా కదలటం కూడా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని నింపుతోంది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్, సిల్వర్ రేట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే సెప్టెంబర్ 16తో పోల్చితే 10 గ్రాములకు సెప్టెంబర్ 17న రూ.220 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.22 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా భగ్గుమంటున్నాయి..
ALSO READ : ఎయిర్టెల్తో సైబర్ మోసాలకు చెక్..
24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 17న):
హైదరాదాబాదులో రూ.11వేల 171
కరీంనగర్ లో రూ.11వేల 171
ఖమ్మంలో రూ.11వేల 171
నిజామాబాద్ లో రూ.11వేల 171
విజయవాడలో రూ.11వేల 171
కడపలో రూ.11వేల 171
విశాఖలో రూ.11వేల 171
నెల్లూరు రూ.11వేల 171
తిరుపతిలో రూ.11వేల 171
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు సెప్టెంబర్ 16తో పోల్చితే ఇవాళ అంటే సెప్టెంబర్ 17న 10 గ్రాములకు రూ.200 పెరుగుదలను చూసింది. దీంతో బుధవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే..
22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 17న):
హైదరాదాబాదులో రూ.10వేల 240
కరీంనగర్ లో రూ.10వేల 240
ఖమ్మంలో రూ.10వేల 240
నిజామాబాద్ లో రూ.10వేల 240
విజయవాడలో రూ.10వేల 240
కడపలో రూ.10వేల 240
విశాఖలో రూ.10వేల 240
నెల్లూరు రూ.10వేల 240
తిరుపతిలో రూ.10వేల 240
బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా రేట్ల తగ్గుదలను కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 17న కేజీకి వెండి సెప్టెంబర్ 16తో పోల్చితే రూ.2వేల తగ్గింపుతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 42వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.142 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.
