ముంబై : గుజరాతీలు, రాజస్థానీలను పొగుడుతూ చేసిన కామెంట్లపై దుమారం రేగడంతో మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ సారీ చెప్పారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని సోమవారం క్లారిటీ ఇచ్చారు. మరాఠీ మాట్లాడే ప్రజలను, ముంబైకర్లను తానెప్పుడూ తక్కువచేసి చూడలేదని స్పష్టం చేశారు. ఈమేరకు గవర్నర్ కోష్యారీ సోమవారం మరాఠీలో ట్వీట్ చేశారు. ముంబైలో గత వారం జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడారు. ‘గుజరాతీలు, రాజస్థానీలను పంపించేస్తే ముంబైలో డబ్బులు ఉండవు’ అని కామెంట్ చేశారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. మరాఠాలను కించపరిచినందుకు గవర్నర్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశాయి. తన మాటలకు తప్పుడు అర్థాలు తీయొద్దని, రాజకీయం చేయొద్దని కోష్యారీ అదేరోజు లీడర్లకు విజ్ఞప్తి చేశారు. అయినా గొడవ సద్దుమణగకపోవడంతో తాజాగా ‘సారీ’ చెబుతూ గవర్నర్ కోష్యారీ ట్వీట్ చేశారు.
గవర్నర్ కోష్యారీ మరాఠీలో ట్వీట్
- దేశం
- August 2, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- కవితకు బిగ్ షాక్.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.
- Rajasekhar: ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ రాజశేఖర్ హీరోగా 60 కోట్ల సినిమా!..అందులో నిజమెంత?
- జూన్ 11 వరకు స్కూల్స్కు సమ్మర్ హాలీడేస్
- Kamal Haasan: తమిళ స్టార్ కమల్ హాసన్ ఇంట విషాదం
- తప్పులు పెద్దగా.. నిజాలు చిన్నగానా : రాందేవ్ పై యాడ్స్ పై సుప్రీంకోర్టు అసహనం
- తెలంగాణలో వారం రోజుల్లోనే పది ఫలితాలు.. డేట్ ఫిక్స్
- నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన.. మానేరు వాగు బ్రిడ్జ్
- కరీంనగర్లో కన్ఫ్యూజన్ అవసరం లేదు.. కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే: మంత్రి పొన్నం
- బీజేపీకి ఓటేస్తే దేశ సమగ్రతకే ప్రమాదకరం : మంత్రి పొన్నం
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్
Most Read News
- రేపు(ఏప్రిల్23) హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడంటే..
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- Manchu Brothers: మంచు బ్రదర్స్ ఇన్స్టా పోస్ట్.. ఇద్దరూ ఒకేసారి!
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- రొమ్ము తగ్గించే ఆపరేషన్లు: ఏటా 100 శాతం పెరుగుతున్నాయట..ఎందుకంటే
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- మాధవీలతకు హగ్.. ఏఎస్ఐ సస్పెండ్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయస్వామి ఫొటోను ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా...