లక్షలాది దీపాల వెలుగుల్లో సరయూ నది తీరం మెరిసిపోయింది. దీపోత్సవంలో భాగంగా 25 వేల మంది వాలంటీర్లు 22 లక్షలకు పైగా దీపాలను వెలిగించారు.
డ్రోన్ల ద్వారా ఈ దీపాలను లెక్కించిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు.. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ రికార్డని ప్రకటించారు. గిన్నిస్ బుక్లో నమోదు చేసి సర్టిఫికెట్ను ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు అందజేశారు.