కరీంనగర్ టౌన్, వెలుగు: కిడ్నాప్ అయిన బాలున్ని కరీంనగర్ టాస్క్ఫోర్స్ ఆఫీసర్లు శుక్రవారం ముంబై పోలీసులకు అప్పగించారు. జగిత్యాల జిల్లా బుగ్గారానికి చెందిన డిష్ టెక్నిషియన్, తన పాత స్నేహితుడితో కలిసి ఆగస్టు31నముంబైలోని బాంద్రా ఏరియాలో బాలున్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు. బాంద్రా పోలీసుల సమాచారంతో కరీంనగర్ టాస్క్ఫోర్స్బృందం నిందితులను గుర్తించి గురువారం అదుపులోకి తీసుకుంది. బాలుడు క్షేమంగా ఉన్నాడని తెలియచేయడంతో శుక్రవారం ముంబై పోలీసులు కరీంనగర్కు వచ్చారు. బాలున్ని అడిషనల్ డీసీపీ(అడ్మిన్)జి.చంద్రమోహన్ వారికి అప్పగించారు. వేగంగా స్పందించి కేసును సాల్వ్చేసిన టాస్క్ ఫోర్స్ సీఐలు మల్లయ్య,సృజన్ రెడ్డిలను డీజీపీ మహేందర్రెడ్డి, కరీంనగర్సీపీ సత్యనారాయణ అభినందించారు.
ముంబైలో కిడ్నాపైన బాలుడి అప్పగింత
- తెలంగాణం
- September 4, 2021
లేటెస్ట్
- స్కూళ్లు తెరిచేలోపు అన్ని పనులు పూర్తి చేయాలి
- మే 24న ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- ఫోన్ ట్యాపింగ్ కేసులో.. కేసీఆర్, కేటీఆర్ ను అరెస్ట్ చేయాలి: వివేక్ వెంకటస్వామి
- Aavesham OTT: మలయాళం బ్లాక్బస్టర్ ఆవేశం ఓటీటీ రిలీజ్ డేట్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- సొంతంగా కంపెనీ పెట్టి.. 500 మందికి ఉపాధి ఇస్తున్నా: గడ్డం వంశీకృష్ణ
- 24 గంటల్లోపే ట్యాంకర్ డెలివరీ చేస్తున్నం : సుదర్శన్రెడ్డి
- ఇంటింటికీ కాంగ్రెస్ పథకాలను తీసుకెళ్లాలి : మదన్మోహన్
- బీర్కూర్ లో గజ్జెలమ్మ జాతర ప్రారంభం
- హిందువులు భయపడేలా కాంగ్రెస్ మేనిఫెస్టో : ధర్మపురి అర్వింద్
Most Read News
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- IPL 2024: మీ దేశానికో దండం: రిటైర్మెంట్ నుంచి వెనక్కి రాలేను: సునీల్ నరైన్
- నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన.. మానేరు వాగు బ్రిడ్జ్
- రామాలయంలో డీజీపీ పూజలు
- కరీంనగర్లో కన్ఫ్యూజన్ అవసరం లేదు.. కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే: మంత్రి పొన్నం
- తప్పులు పెద్దగా.. నిజాలు చిన్నగానా : రాందేవ్ పై యాడ్స్ పై సుప్రీంకోర్టు అసహనం