దమ్మున్న నాయకుడుంటే ఏదీ అసాధ్యం కాదని CM కేసీఆర్ నిరూపించారన్నారు మంత్రి హరీశ్ రావు. ఏ నినాదంతో అయితే రాష్ట్రాన్ని సాధించుకున్నామో.. ఆ నినాదానికి KCR కట్టుబడి ఉన్నారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గాయన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఖైరతాబాద్ లో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ రివర్స్ ముగింపు సమావేశంలో నేతలు మాట్లాడారు.
ఇవి కూడా చదవండి
కేసీఆర్కు బీజేపీ భయం పట్టుకుంది
మేడారం జాతర హుండీ లెక్కింపు.. 5వ రోజు ఆదాయం ఎంతంటే
మనసు మార్చుకున్న ఉక్రెయిన్ ప్రెసిడెంట్