మూసాపేట: మద్యానికి బానిసై ఫ్లైఓవర్ పై నుంచి దూకి ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఎస్ఆర్నగర్లోని బాపునగర్కు చెందిన భూక్యా అశోక్(36) మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది. కొంతకాలం తర్వాత రుక్సానాబేగం అనే మహిళను పెండ్లి చేసుకున్నాడు. వెల్డింగ్ పనిచేసే అశోక్ మద్యానికి బానిసయ్యాడు. రోజు తాగొచ్చి భార్యను వేధించేవాడు. చనిపోతానని బెదిరించేవాడు. సోమవారం ఉదయం 6 గంటలకే మద్యం తాగుడు మొదలుపెట్టిన అశోక్.. భార్య రుక్సానా బేగంను కొట్టాడు. ఈ తర్వాత చనిపోతానని చెప్పి మద్యం మత్తులో ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు. మధ్యాహ్నం 1.30 గంటలకు బాలానగర్ఫ్లై ఓవర్ పైనుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడ్డ అశోక్ను గాంధీకి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యానికి బానిసై ఫ్లైఓవర్ పైనుంచి దుంకిండు
- హైదరాబాద్
- June 6, 2023
లేటెస్ట్
- ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ ట్రీట్
- సివిల్ కోడ్పై కాంగ్రెస్ వైఖరి చెప్పాలి : అర్వింద్
- మణిపూర్ అల్లర్లకు ఏడాది.. ఇప్పటికీ ఆందోళనకరంగానే పరిస్థితులు
- ఒకే సీట్లో ముగ్గురు చుట్టాలు.. ఒడిశాలో ఫ్యామిలీ ఫైట్
- ఓటును అమ్ముకుంటే శవంతో సమానం
- జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా : వినయ్ రెడ్డి
- పోస్టల్ బ్యాలెట్ ఓటేసిన 5,233 మంది
- భక్తులతో కిటకిటలాడిన యాదగిరిగుట్ట
- మల్కాజిగిరికి కాంగ్రెస్ ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ నియామకం
- ఇన్వెస్టర్ల ముందుకు ఈ వారం 3 ఐపీఓలు
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?