భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సీక్రెట్ గా గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు. పక్కా సమాచారంతో భద్రాచలంలో బుధవారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో 40 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ 6 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయిని తరలిస్తున్న నలుగురు ఘరానా దొంగలను అరెస్ట్ చేశారు. రెండేళ్లుగా 1.28 కోట్ల రూపాయల విలువైన గంజాయి అక్రమ రవాణా కేసులలో ఈ నలుగురు నిందితులుగా ఉన్నారని గుర్తించామన్నారు పోలీసులు.
భద్రాచలంలో భారీగా గంజాయి స్వాధీనం
- తెలంగాణం
- June 17, 2021
లేటెస్ట్
- ఐపీఎల్ టికెట్ల విక్రయంపై విచారణ జరపాలి
- వికారాబాద్ జిల్లా కోర్టుకు భూమిని కేటాయించండి : గడ్డం ప్రసాద్ కుమార్
- తలకొండపల్లిలో తహసీల్దార్ పై కిడ్నాప్ కేసు
- మళ్లీ వరద ముంపేనా .. ఇంకా పెండింగ్ లోనే ఫేజ్ –1 నాలాల పనులు
- ఇథనాల్ కంపెనీలను రద్దు చేయాలి.. ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్
- శ్రీరామనవమి శోభాయాత్రలో8 చైన్లు, 20పైగా సెల్ ఫోన్లు చోరీ
- ఆ 106 ఎకరాలు అటవీ శాఖవే.. తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు
- భూగర్భ జలాలు అడుగంటుతున్నయ్!
- యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయిల్.. ఇరాన్పై క్షిపణి దాడి
- రాజాసింగ్పై కేసు .. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఫైల్ చేసిన అఫ్జల్ గంజ్ పోలీసులు
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్