ఉప్పల్ భగాయత్ భూముల ఈ వేలం మొదలైంది. ఇవ్వాళ, రేపు 44 ప్లాట్లను అధికారులు వేలం వేయనున్నారు. నాలుగు దశలుగా కొనసాగనున్న ఈ బిడ్డింగ్ ఆన్ లైన్ విధానంలో జరగనుంది. ఈ ప్లాట్ల ధర హెచ్ఎండీఏ గజానికి రూ. 35 వేలుగా ఫిక్స్ చేసింది. మొత్తం లక్షా 35 వేల గజాలు అమ్మకానికి పెట్టింది సర్కార్. ప్రతి గజానికి బిడ్డింగ్ లో వెయ్యి రూపాయల చొప్పున పెంచే చాన్స్ ఉంది. చిన్న ప్లాట్లు ఉండటంతో సాధారణ ప్రజలు కూడా వేలంలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ వేలం ద్వారా వెయ్యి కోట్లను సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది.
ఉప్పల్ భగాయత్ భూముల వేలం.. గజం రూ.35 వేలు
- హైదరాబాద్
- December 2, 2021
లేటెస్ట్
- CSK vs LSG: చెన్నైకు స్టోయినీస్ చెక్.. ఒక్క మ్యాచ్తో మూడు రికార్డ్స్ బ్రేక్
- సీఎం జగన్ పై దాడి కేసులో కోర్టు కీలక ఆదేశాలు..
- ఎన్నికలను మేమెలా కంట్రోల్ చేస్తం : సుప్రీంకోర్టు
- ఒడిశా రాజకీయాల్లో లుంగీ పంచాయతీ.. సీఎం లుంగీపై బీజేడీ, బీజేపీ మాటల యుద్ధం
- వైసీపీ, కూటమి మేనిఫెస్టోపై ఉత్కంఠ... రుణమాఫీనే కింగ్ మేకరా..
- వరుడి ముఖంపై యాసిడ్ పోసిన గర్ల్ ఫ్రెండ్
- Sandeep Reddy Vanga : “యానిమల్ పార్క్” విడుదలపై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
- కొత్తగూడ అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
- సస్పెండెడ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
- సీఎం జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు..
Most Read News
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- IPL 2024: మీ దేశానికో దండం: రిటైర్మెంట్ నుంచి వెనక్కి రాలేను: సునీల్ నరైన్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- SRH vs RCB: ఉప్పల్లో ఆర్సీబీతో మ్యాచ్.. అర్దరాత్రి వరకు మెట్రో సేవలు
- Weather Report: ఎండ మండుతోంది... సూర్యుడు ఉగ్రరూపం దాల్చాడు..
- రేవంతుడు.. తెలంగాణ హనుమంతుడు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ట్వీట్
- జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా.. అయితే, ఇది గమనించండి..
- T20 World Cup 2024: జూన్ 9న ఇండియా vs పాక్ మ్యాచ్.. పూర్తికాని స్టేడియం నిర్మాణం