తెలంగాణలో మరో పరువు హత్య కలకలం రేపుతుంది. మిర్యాలగూడ ప్రణయ్.. హైదరాబాద్ హేమంత్ .. తాజాగా రాజన్న సిరిసిల్లా జిల్లాలో మరో ఘోరం జరిగింది. కూతురు తమకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందనే అక్కసుతో అబ్బాయి తండ్రిని అమ్మాయి బంధువులు దారుణంగా హత్య చేశారు. జిల్లాలోని బోయిన్పల్లి మండలం స్తంభంపల్లిలో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన గౌతమి- మహేశ్ అనే ఓ ప్రేమ జంట వివాహం చేసుకుంది. ఇది తెలుసుకున్న అమ్మాయి తరపు బంధువులు మహేశ్ ఇంటిపై దాడి చేశారు. ఆగ్రహంతో ఊగిపోతూ అబ్బాయి తండ్రిని చితకబాదారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన అతను మరణించాడు. గౌతమి- మహేశ్లు దసరా రోజున పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అదే రోజున అబ్బాయి తండ్రి లక్ష్మినారాయణని గౌతమి కుటుంబసభ్యులు కొట్టారు.తీవ్రంగా గాయపడిన పెద్దాయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో నాలుగు రోజు చికిత్స పొందిన లక్ష్మినారాయణ శుక్రవారం పరిస్థితి విషమించి చనిపోయాడు. గౌతమి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి, తమకు న్యాయం చేయాలని మహేశ్ కుటుంబ సభ్యులు కోరతున్నారు.
సిరిసిల్ల జిల్లాలో దారుణం.. మరో పరువు హత్య
- తెలంగాణం
- October 31, 2020
మరిన్ని వార్తలు
-
SRH vs RR: రాజస్థాన్తో క్వాలిఫయర్ 2.. సన్ రైజర్స్ జట్టులో గ్లెన్ ఫిలిప్స్
-
తొందరెక్కువ : వేదికపైనే పెళ్లి కూతురికి ముద్దు.. పెళ్లికొడుకును చితక్కొట్టిన బంధువులు
-
డ్రై డే లేదు.. తొక్కా లేదు : 365 రోజులూ మందు అమ్మండి.. సర్కార్ సంచలన నిర్ణయం
-
సూపర్ ఐడియా : ఐటీ (టెక్) పార్కుల్లో లిక్కర్ ఔట్ లెట్స్ కు సర్కార్ గ్రీన్ సిగ్నల్
లేటెస్ట్
- SRH vs RR: రాజస్థాన్తో క్వాలిఫయర్ 2.. సన్ రైజర్స్ జట్టులో గ్లెన్ ఫిలిప్స్
- తొందరెక్కువ : వేదికపైనే పెళ్లి కూతురికి ముద్దు.. పెళ్లికొడుకును చితక్కొట్టిన బంధువులు
- డ్రై డే లేదు.. తొక్కా లేదు : 365 రోజులూ మందు అమ్మండి.. సర్కార్ సంచలన నిర్ణయం
- సూపర్ ఐడియా : ఐటీ (టెక్) పార్కుల్లో లిక్కర్ ఔట్ లెట్స్ కు సర్కార్ గ్రీన్ సిగ్నల్
- టేస్ట్ అదరాలి : హైదరాబాద్ హైటెక్ సిటీలో కోహ్లీ రెస్టారెంట్
- ప్రజల ప్రాణాలతో చెలగాటం.. నకిలీ వైద్యుల కేంద్రాల్లో తనిఖీలు
- Viral Video: ప్రియురాలి పెళ్లికి వచ్చిన ప్రియుడు ...పెళ్లికొడుకుకు బలే గిఫ్ట్ ఇచ్చాడు...
- పాపం పసిపాప: తోటికోడలి బిడ్డకు పాయిజన్ ఇచ్చిన మహిళ..రాజస్థాన్ లో ఘటన
- బంగ్లాదేశ్ ఎంపీ హత్యకు 5 కోట్ల సుపారీ
- వరంగల్ కలెక్టర్ పేరుతో ఫేక్ మెసేజ్లు
Most Read News
- Good Health: ఈ ఆకులు తిన్నారా.. మోకాళ్ల నొప్పులు మాయం...
- మూతపడనున్న మరో రెండు సింగరేణి బొగ్గు గనులు
- మీ భూమి మాకు అమ్మండి లేకుంటే చంపేస్తాం..బౌరంపేట్లో రైతులపై దాడి
- పెద్దపల్లి-మణుగూరు రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్
- అలర్ట్ : బంగాళాఖాతంలో అల్పపీడనం. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు
- జిల్లాల ఏకీకరణ అవసరమా?
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. భారీ వర్షాలు పడే అవకాశం
- రైతులకు అగ్రికల్చర్ వర్సిటీ విత్తనాలు
- తెలంగాణలో ఇయ్యాల్టి నుంచి మూడు రోజులు వానలు
- అంబానీ ఇంటి పెండ్లికి కరీంనగర్ కానుకలు