యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. నరసింహుడి దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టింది. నరసింహస్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వయంభూ నారసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో గీతారెడ్డి వారికి స్వామివారి లడ్డూప్రసాదం అందజేశారు. భక్తులు జరిపించిన పలురకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ. 35,09,668 ఆదాయం వచ్చింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.14,80,640 ఇన్ కం వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు.
భక్తులతో కిటకిటలాడిన యాదగిరిగుట్ట
- తెలంగాణం
- July 4, 2022
లేటెస్ట్
- మరో రెండు వారాలు..కవితకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు
- కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాలే..ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు: పొన్నం
- ఏపీ తాగునీటి కోటా పూర్తి
- చెరువుల రక్షణకు ఏం చేస్తరు?
- దేశం కోసం గాంధీ ఫ్యామిలీ జైలుకెళ్లింది : జగ్గారెడ్డి
- జూబ్లీహిల్స్ లో 22 సెకండ్ హ్యాండ్ కార్లు దగ్ధం
- పాలమూరు పేరుతో కేసీఆర్ నిధులు మేసిండు : చల్లా వంశీచంద్రెడ్డి
- తిరుపతి రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం
- ఇయ్యాల రాష్ట్రానికి జస్టిస్ ఘోష్
- సీఏఏను మమత టచ్ చేయలేరు: అమిత్ షా
Most Read News
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 25వేల టీచర్ల నియామకం చెల్లదు.. తీసుకున్న సాలరీ వడ్డీతోపాటు ఇచ్చేయాలి: హైకోర్టు
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన.. మానేరు వాగు బ్రిడ్జ్
- IPL 2024: మీ దేశానికో దండం: రిటైర్మెంట్ నుంచి వెనక్కి రాలేను: సునీల్ నరైన్
- రామాలయంలో డీజీపీ పూజలు