హైదరాబాద్

అనిల్ అంబానీ కీలక నిర్ణయం.. ఆ 5 సంస్థలను అమ్మేసిన రిలయన్స్ పవర్..

అనిల్ అంబానీ గడచిన కొన్ని వారాలుగా వార్తల్లో మళ్లీ కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు. అయితే ఈడీ సోదాలు, నోటీసులు, విచారణ అంటూ అంబానీ సోదరుడిపై దర్యాప్

Read More

Local body elections: ఈ గ్రామపంచాయతీలు, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు లేవు : ఎస్ ఈసీ

హైదరాబాద్​: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం(సెప్టెంబర్​29) షెడ్యూల్​ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో 565

Read More

దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠా అరెస్ట్.. ఇండస్ట్రీకి రూ.22 వేల కోట్ల నష్టం

దేశంలోనే అతి పెద్ద పైరసీ రాకెట్ ను   హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్ల దగ్గర నుంచి హా

Read More

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ ఇదే..

హైదరాబాద్​: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్​విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం( SEC) సోమవారం( సెప్టెంబర్​29) మొత్తం 31 జిల్లాల్లో 565 మండ

Read More

మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు..అక్టోబర్ 31న ఫస్ట్ ఫేజ్

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ . మొత్తం ఐదు విడుతల్లో ఎన్నికలు జరగనున్నాయని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి క

Read More

మీకు నచ్చిన దేశాల నుంచి క్రూడాయిల్ కొనాలా..? భారత్‌పై పెత్తనం కుదరదు: జనరల్ నరవాణే

భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా నుంచి వస్తున్న వ్యతిరేతపై తీవ్రంగా స్పందించారు మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే. అసలు ఇండియా ఏ

Read More

దేవాదాయ భూములను కాపాడుకోవాలి : హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

ఉప్పల్, వెలుగు: భారతదేశంలోని హిందువులందరూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. ఉప్పల్ మినీ శిల్పారామంల

Read More

ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించాలి : మాల సంఘాల జేఏసీ చైర్మన్ భాస్కర్

ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని వెంటనే సవరించాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ మందాల భాస్కర్ డిమాండ్ చేశారు. జీవో నంబర

Read More

రెడ్డీలు ఐక్యంగా ముందుకు సాగాలి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి   అల్వాల్, వెలుగు: రెడ్డీలు ఐక్యంగా ముందుకు సాగాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్

Read More

బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ను విరమించుకోవాలి :గుజ్జ సత్యం

      బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం  బషీర్​బాగ్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేష

Read More

మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ : రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్

కూకట్​పల్లి, వెలుగు: ప్రధాని మోదీ కృషితో ప్రపంచంలో భారత్​ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందుతోందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్

Read More

రోడ్డు విస్తరణ బాధితులకు పరిహారం చెల్లించాలి : జేఏసీ చైర్మన్ తేలుకుంట సతీశ్గుప్తా

శామీర్ పేట, వెలుగు: రోడ్డు విస్తరణలో ఆస్తి కోల్పోతున్న కుటుంబాలకు తగిన పరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని జేఏసీ చైర్మన్ తేలుకుంట సతీశ్​గుప్తా డిమాండ్​

Read More

బీసీలపై రెడ్డి జాగృతి కుట్ర

షాద్ నగర్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్  కల్పిస్తూ జీవో నంబర్ 9ను ప్రభుత్వం తీసుకొస్తే, దాన్ని వ్యతిరేకిస్తూ రెడ్

Read More