హైదరాబాద్
పీసీ ఘోష్ కమిషన్ కాదు..పీసీసీ కమిషన్... కాళేశ్వరంపై ఎక్కడైనా స్పష్టంగా సమాధానం చెప్తం: కేటీఆర్
వ్యవసాయం, యూరియా సంక్షోభం వంటి అంశాలపైనా చర్చించాలి పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి గన్పార్క్ వద్ద నిరసన యూరియా కొరత తీర్చాలంటూ వ్యవసా
Read Moreఓట్ చోరీపై కొట్లాడుదాం.. రాహుల్ గాంధీ పోరాటానికి కమ్యూనిస్టులు మద్దతివ్వాలి: సీఎం రేవంత్
కమ్యూనిస్టులు అంటేనే ప్రతిపక్షం.. వారి మౌనం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం సమస్యలపై పోరాడేది వారే.. ఎవరినైనా గద్దె దించగలరు ప్రస్తుత రాజకీయా
Read Moreకాళేశ్వరం రిపోర్ట్పై మళ్లీ హైకోర్టుకు.. అసెంబ్లీలో పెట్టొద్దంటూ బీఆర్ఎస్ పిటిషన్
సభలో చర్చించినా.. చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి కేసీఆర్, హరీశ్రావు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు తమ ప్రతిష్టను దెబ్బతీయడ
Read Moreరీసెర్చ్ లు ప్రజారోగ్యానికి ఉపయోగపడాలి : డాక్టర్ భాస్కర రావు
కిమ్స్ సీఎండీ డాక్టర్ భాస్కర రావు హైదరాబాద్, వెలుగు: రీసెర్చ్లు ప్రజారోగ్యానికి ఉపయోగపడేవిగా ఉండాలని కిమ్స్ హాస్పిటల్స్ సీఎండ
Read Moreకత్తులతో పొడుచుకొని.. గొంతు కోసుకున్నరు
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం భర్త మృతి, ఆఖరి నిమిషంలో పోలీసులకు తెలిపిన భార్య హాస్పిటల్లో కొనసాగుతున్న ట్రీట్మెంట్ కేపీహెచ్బీలో ఘటన
Read Moreబైక్ దొంగల గ్యాంగ్ అరెస్ట్ రూ.42 లక్షల 22 బైకులు స్వాధీనం
జీడిమెట్ల, వెలుగు: బైక్ దొంగల ముఠాను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.42 లక్షల విలువైన 22 బైకులు స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్
Read Moreఅవయవదానంపై అవగాహన కల్పించాలి
అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించడం బాధ్యతగా తీసుకోవాలని సినీ నటుడు చిరంజీవి అన్నారు. శనివారం ఐటీ కారిడార్లోని ఓ హోటల్లో జరిగిన ‘లైఫ్ ఆఫ్టర్ ల
Read Moreనిమజ్జనాలు సురక్షితంగా నిర్వహించాలి : కమిషనర్ ఆర్వీ కర్ణన్
కమిషనర్ ఆర్వీ కర్ణన్ హైదరాబాద్ సిటీ, వెలుగు: గణేశ్ నిమజ్జనాలను సురక్షితంగా, ఎకో- ఫ్రెండ్లీగా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎం
Read Moreతండ్రి మృతి.. తల్లి మిస్సింగ్
గాంధీలో దైన్యస్థితిలో మూడేండ్ల చిన్నారి రెండు రోజుల తర్వాత మేనమామల చెంతకు పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో రెండు రోజుల
Read Moreగవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం,అజారుద్దీన్
రాష్ట్ర కేబినెట్ నిర్ణయం కోదండరాం, అమేర్ అలీఖాన్ సభ్యత్వాలను కోర్టు రద్దు చేయడంతో ఎంపిక కోదండరాంకు మళ్లీ చాన్స్.. అనూహ్యం
Read Moreజీహెచ్ఎంసీ పార్కుల్లో ఇంకుడు గుంతలు
మెట్రో వాటర్ బోర్డు ప్రతిపాదనలకు బల్దియా ఓకే హైదరాబాద్సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలోని పార్కుల్లో వర్షపు నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు న
Read More2047 నాటికి నషా ముక్త్ భారత్ : మంత్రి కిషన్రెడ్డి
డ్రగ్స్కు దూరంగా ఉంటామని అందరూ ప్రతిజ్ఞ చేయాలి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఓయూ, వెలుగు: భారత్ను డ్రగ్స్ రహిత దేశంగా మార్చేందుక
Read Moreరమణీయం.. అనన్య అరంగేట్రం
ప్రముఖ నాట్య గురువు వోలేటి రంగమణి శిష్యురాలు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ కుమార్తె అనన్య కూచిపూడి అరంగేట్ర ప్రదర్శన శనివారం సాయంత్రం రవీంద
Read More













