హైదరాబాద్

ఆయుష్ డాక్టర్లపై కేసులు కొట్టివేత.. తీర్పు చెప్పిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: సైబరాబాద్, సంగారెడ్డిలో ఆయుష్  వైద్యులపై నమోదైన మోసం, వంచన కేసుల్లో తెలంగాణ మెడికల్  కౌన్సిల్‌‌‌‌ (టీ

Read More

రీయింబర్స్మెంట్ మొత్తం రిలీజ్ చేయాలి..ఈ అంశంలో కేసీఆర్కు, రేవంత్కు తేడా లేదు: సంజయ్

10 వేల కోట్ల పెండింగ్​తో 15 లక్షల మంది స్టూడెంట్ల జీవితాలు ఆగమయ్యాయని   కామెంట్  మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలో బకాయి ఉన్న రూ.10 వేల

Read More

ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం ..ఈ అంశంపై సీఎం దృష్టి సారించాలి

మంత్రి శ్రీధర్​బాబుకు మాల సంఘాల జేఏసీ వినతి ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణలో మాలలకు అన్యాయం జరుగుతుందని, సుప్రీంకోర్టు గైడ్​లైన్స్ పాటించక

Read More

బల్క్ గా వస్తువులని.. రూ.39 లక్షల ఫ్రాడ్ ..టెలిగ్రామ్ ద్వారా వ్యాపారిని మోసం చేసిన సైబర్ చీటర్స్

బషీర్​బాగ్, వెలుగు : తక్కువ ధరకే బల్క్​గా వస్తువులను అమ్ముతామని నమ్మించి, సిటీకి చెందిన యువ వ్యాపారిని సైబర్ చీటర్స్ మోసగించారు. మెహదీపట్నంకు చెందిన 2

Read More

నడిగడ్డ తండావాసులను ఇబ్బంది పెట్టొద్దు ..జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్

మియాపూర్, వెలుగు: మియాపూర్​నడిగడ్డ తండా వాసులను సీఆర్పీఎఫ్, కస్టోడియన్​అధికారులు ఇబ్బంది పెట్టొద్దని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్​హుస్సేన్​నాయక్

Read More

ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ.1,435 కోట్లు చెల్లింపు

హైదరాబాద్ , వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభమైనప్పటి నుంచి  ఇంతవరకు రూ.1,435 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వ

Read More

మణికొండలో విద్యుత్ శాఖ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు..

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి హైదరాబాద్ లో దాడులకు దిగారు. మణికొండలో విద్యుత్ శాఖ ఏడీ అంబేడ్కర్ ఇంట్లో మంగళవారం (సెప్టెంబర్ 16) ఉదయం సో

Read More

ఇంటర్ స్టేట్ చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్.. ఢిల్లీ నుంచి వచ్చిన నిందితులు.. మహిళలే టార్గెట్ గా చోరీలు

 జీడిమెట్ల, వెలుగు: ఢిల్లీ నుంచి వచ్చి, మహిళలే టార్గెట్ గా చైన్​స్నాచింగ్​కు పాల్పడుతున్న ఇంటర్ స్టేట్​చైన్​స్నాచింగ్ ముఠాను పేట్​బషీరాబాద్​ పోలీ

Read More

ప్రవాసీలపై జాతి వివక్షను కట్టడి చేయాలి

ప్రపంచీకరణ మూలంగా యావత్ ప్రపంచం ఒక  కుగ్రామంగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్న తరుణంలో కొన్ని దేశాల్లో  జాతి వివక్ష, జాతి అహంకారం వంటి సమస్

Read More

సెప్టెంబర్ 24న కవయిత్రుల సమ్మేళనం.. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి జూప‌‌‌‌ల్లి కృష్ణారావు

హైదరాబాద్, వెలుగు: సెప్టెంబర్ 24న రవీంద్ర భారతిలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 గంటలకు కవయిత్రులతో కవితా సమ్మేళనం నిర్వహించనుంది.

Read More

ఎమ్మెల్సీ కవితతో విష్ణు వర్ధన్ రెడ్డి భేటీ వెనుక మర్మమేంటి.?

   పెద్దమ్మతల్లి నవరాత్రి ఉత్సవాలకు రావాలని ఆహ్వానం     జూబ్లీహిల్స్ బై పోల్​పై ఇద్దరు నేతల చర్చ! హైదరాబాద్, వ

Read More

ఎమ్మెల్యే, కార్పొరేటర్ తీరును నిరసిస్తూ ర్యాలీ

మల్కాజ్​గిరి, వెలుగు: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ మేకల సునీత, ఆమె భర్త రాము అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని గౌతమ్ నగర్ డివిజన్

Read More

జర్నలిస్టుల రక్షణకు హైపవర్ కమిటీ.. అక్రిడిటేషన్ కార్డుల దరఖాస్తుల కోసం ప్రత్యేక వెబ్సైట్: మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల ఆరోగ్య బీమా, వార్షిక అవార్డులపైనా అధికారులతో రివ్యూ  హైదరాబాద్, వెలుగు: జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి

Read More