హైదరాబాద్ కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. మ్యాన్ హోల్ లో మరమ్మత్తులు చేస్తుండగా ముగ్గురు జీహెచ్ఎంసీ కార్మికులు ప్రమాదవశాత్తు పడిపోయారు. స్థానికులు ఒకరిని కాపాడగా.. మరో ఇద్దరు మృతి చెందారు. పురానాపూల్ బ్రిడ్జి సమీపంలో మ్యాన్ హోల్ లో మరమ్మత్తులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాలను బయటకు తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad: మ్యాన్ హోల్లో పడి ఇద్దరు కార్మికులు మృతి
- హైదరాబాద్
- March 1, 2024
లేటెస్ట్
- ఇది పాలమూరు ఆత్మగౌరవ ఎన్నిక : వంశీచంద్రెడ్డి
- మహిళా డిగ్రీ కాలేజీ తేలేని అసమర్థుడు జగదీశ్ రెడ్డి : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
- ఇవాళ అయోధ్యలో మోదీ రోడ్ షో
- ఫారెస్ట్ ఆఫీసర్ల అదుపులో ఇద్దరు వేటగాళ్లు
- స్ట్రాంగ్ రూమ్, మీడియా సెంటర్ల పరిశీలన
- పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల కేటాయింపు : హనుమంతు జెండగే
- ఇంటిగ్రేటెడ్ మోడల్ హబ్గా భూపాలపల్లి
- కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు
- జీతాల కోసం మెరుపు సమ్మె
- గడ్డం వంశీకృష్ణను గెలిపించాలి
Most Read News
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు