భిండ్: మధ్య ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భిండ్ జిల్లాలోని విర్ఖాదీ గ్రామానికి సమీపంలో ఓ కంటెయినర్, బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. 13 మందికి తీవ్ర గాయాలవ్వగా.. మరో నలుగురు ప్యాసింజర్ల పరిస్థితి సీరియస్గా ఉంది. వీరిని గ్వాలియర్లోని ఆస్పత్రిలో చేర్చారు. ఈ ప్రమాదంపై విచారణ చేస్తున్నామని భిండ్ ఎస్పీ మనోజ్ సింగ్ అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కంటెయినర్, బస్సు ఢీ.. ఏడుగురు మృతి
- దేశం
- October 1, 2021
లేటెస్ట్
- బీఆర్ఎస్లో అంతర్గత సమస్యలు... గుత్తా సుఖేందర్ రెడ్డి
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియాను సెలక్ట్ చేసేది ఆ రోజే
- IPL 2024: ఆ రూల్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు.. రోహిత్ వ్యాఖ్యలపై ఐపిఎల్ ఛైర్మన్ వివరణ
- పొత్తు తర్వాత పవన్ ఆస్తులు ఎలా పెరిగాయి.. పోతిన మహేష్
- LSG vs CSK: స్టార్ ఆటగాళ్ళైనా తలొంచాల్సిందే: ధోనీపై అభిమానం చాటుకున్న రాహుల్
- వీడిదే బోడిగుండు : బట్టతలపై జుట్టు మొలిపిస్తాడట.. హైదరాబాద్ లో నకిలీ డాక్టర్ అరెస్ట్
- Darling Announcement Glimpse: బ్యూటీ నభా నటేష్ను..నిజంగానే డార్లింగ్ అంటున్న ప్రియదర్శి
- భారత్లో 30 శాతం మందికి బీపీ లేదు: ఐసీఎంఆర్
- చంద్రబాబు ఆదేశంతోనే బోండా టీమ్ దాడి చేసింది.. వెల్లంపల్లి
- సీఎం జగన్ పై దాడి కేసు: విజయవాడ కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత...
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో భారీ వర్షం..