
హైదరాబాద్ : వైరస్ భయంతో ఇండ్ల నుంచి బయటకి రాకపోవటంతో జనంలో… డి విటమిన్ లోపం పెరిగిందన్నారు పెయిన్స్ ఎక్స్ పర్ట్ విజయ్ భాస్కర్. రీసెంట్ గా బోన్స్… జాయింట్స్ … మజిల్ పెయిన్స్ తో సఫర్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతుందంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, సాఫ్ట్ వేర్ సెక్టర్ లో వర్క్ చేస్తున్న వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు డాక్టర్లు.