పూణెలో శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ అదరగొట్గింది. శ్రీలంకకు 202 పరుగుల భారీ టార్గెట్ ను ముందుంచింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇండియా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు రాహుల్ ( 36 బంతుల్లో 54) ధావన్( 36 బంతుల్లో 52) రెచ్చిపోయారు. వీరికి తోడు వీరాట్ కోహ్లీ 26, మనీష్ పాండే 31 పరుగులు (నాటౌట్), చివర్లో వచ్చిన శార్దూల్ ఠాకూర్ 8 బంతుల్లో 22 పరుగుల(నాటౌట్) తో చెలరేగడంతో 201 పరుగులు చేయగల్గింది. శ్రీలంక బౌలర్లలో సందకన్ కు 3 వికెట్లు, లహీర్ కుమార, హసంగర్ కు చెరో వికెట్ పడ్డాయి.తొలి టీ20 వర్షంతో ఆగిపోగా రెండో టీ20లో భారత్ గెలిచింది. ఈ టీ20లో భారత్ గెలిస్తే సిరీస్ కైవసం అవుతుంది.
రాహుల్, ధావన్ అదుర్స్..శ్రీలంకకు భారీ టార్గెట్
- లేటెస్ట్
- January 11, 2020
లేటెస్ట్
- MS Dhoni: ధోనీ వల్లే కోహ్లీ గొప్ప క్రికెటర్గా ఎదిగాడు: సునీల్ గవాస్కర్
- కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో భారీ అగ్ని ప్రమాదం
- Prithviraj Sukumaran: రాజమౌళి SSMB29లో పృథ్విరాజ్ సుకుమారన్..మహేష్ బాబుకి ధీటైన పాత్రతో సిద్ధం!
- ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. నలుగురికి తీవ్ర గాయాలు..
- ఆఫ్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు.. 50 మంది మృతి, 200 ఇండ్లు నేలమట్టం
- Virat Kohli: ధోనీతో ఇదే నా చివరి మ్యాచ్.. మహి రిటైర్మెంట్పై కోహ్లీ హింట్
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- కొత్త మిస్అమెరికా ఎవరంటే..
- స్వాతి మలివాల్ కేసులో కేజ్రీవాల్ పీఎ అరెస్ట్
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- IPL 2024: పాచి పట్టిన భోజనం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్