దేశం సముద్ర రక్షణలో నేవీ సామర్థ్యం మరింత పెరిగిందన్నారు నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ . ముంబైలోని నావల్ డాక్ యార్డ్ లో INS వేలా జలాంతర్గామిని ఇవాళ(గురువారం) భారత నావికాదళంలోకిప్రవేశ పెట్టారు. ప్రాజెక్టు 75 చేపట్టడంతో ఫ్రాన్స్-భారతదేశం మధ్య వ్యూహాత్మక సారూప్యత పెరుగుతుందన్నారు కరంబీర్ సింగ్. ఈ జలాంతర్గామిని ముంబైకి చెందిన మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, ఫ్రాన్స్ కు చెందిన MS నావల్ గ్రూప్ తో కలిసి నిర్మించింది. గతంలో తయారు చేసిన కల్వరి,ఖండేరి, కరంజ్ జలాంతర్గాములను ఇప్పటికే ప్రారంభించారు. INS అవతార్ 1973 ఆగస్టు 31వ తేదీన ప్రారంభించిన తర్వాత 37ఏళ్లు సేవలందించిందని చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ తెలిపారు. INS వేలా జలాంతర్గామి అత్యంతశక్తివంతమైనదని ఆయన తెలిపారు. ఇండియన్ నేవీ స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక పలు క్షిపణులు,రాకెట్లతో నిండి ఉందన్నారు కరంబీర్ సింగ్.
భారత నావికాదళంలోకి INSవేలా జలాంతర్గామి
- దేశం
- November 25, 2021
లేటెస్ట్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- అబిడ్స్లో రూ.49 లక్షల విలువైన నోట్లకట్టలు సీజ్
- న్యూయార్క్ ఆకాశంలో ఓ వింత వస్తువు..ఏలియన్స్ వెహికలేనా?
- కాళేశ్వరం, మిషన్ భగీరథలో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- KKR vs PBKS: 22 ఫోర్లు, 17 సిక్సులు.. పంజాబ్ బౌలర్లను చితక్కొట్టిన కోల్కతా
- స్టాక్ మార్కెట్లో మోసపోతే .. డబ్బును రికవరీ చేసి ఇచ్చిన్రు
- Whirlpool lay offs: వర్ల్పూల్ నుంచి వెయ్యి మంది ఉద్యోగులు ఔట్..
- Nelson Dilip Kumar: మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా..జైలర్ డైరెక్టర్ డ్రీం ప్రాజెక్ట్ ఇదే!
- దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైం : రూ.25 కోట్లు పోగొట్టుకున్న మాజీ డైరెక్టర్
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- విమానంలో డీజీపీకి అసౌకర్యం