ఇంటర్ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ సీపీఐ చేపట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని ఖైరతాబాద్ సర్కిల్ లో పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నేతలను అదుపులోకి తీసుకొని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు బాధ్యులుగా మంత్రి జగదీశ్ రెడ్డి, బోర్డు కార్యదర్శిలను తొలగించాలని డిమాండ్ చేశారు సీపీఐ నేతలు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.
ఇంటర్ పై కొనసాగుతున్న ఆందోళనలు
- హైదరాబాద్
- May 4, 2019
లేటెస్ట్
- మనికకు కెరీర్ బెస్ట్ ర్యాంక్
- కేసీఆర్.. ఆర్ఎస్ఎస్ ఏజెంట్ : షబ్బీర్ అలీ
- టెట్ అభ్యర్థులకు టీశాట్ ట్రైనింగ్..నేటి నుంచి 4 రోజుల పాటు కోచింగ్
- జూన్16 నుంచి ఇండియా, సఫారీ అమ్మాయిల వన్డే సిరీస్
- హెచ్సీఏ ఎథిక్స్ ఆఫీసర్గా రిటైర్డ్ జడ్జి ఈశ్వరయ్య
- రెండో సెమీస్కు రిజర్వ్ డే లేదు
- నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తరు! : జగ్గారెడ్డి
- ఈసారీ హైదరాబాద్లో 50% దాటలే
- మరో 125 ప్రైవేటు కాలేజీలకు అఫిలియేషన్
- అర్హతలేని వారితో ట్రీట్మెంట్ చేయిస్తున్న హాస్పిటళ్లకు నోటీసులు
Most Read News
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..