ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు

హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు గడువును పెంచినట్లు తెలిపింది ఇంటర్మీడియట్ బోర్డు. ఏప్రిల్- 27 వరకు గడువు ఉండగా.. మే -29వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఇంటర్మీడియట్ ఫెయిలైన విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ కు ప్రత్యేకించి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి ఇప్పటికే తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం వారందరికీ ఉచితంగానే ఇంటర్‌ బోర్డు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ నిర్వహిస్తుందని చెప్పారు.