మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ నేతల మధ్య అంతర్గత పోరు

మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ నేతల మధ్య అంతర్గత పోరు

మహబూబ్ నగర్ లో  టీఆర్ఎస్ నేతల  మధ్య అంతర్గత  పోరు కొనసాగుతోంది. మాజీ మంత్రి జూపల్లి  కృష్ణారావు   ఎమ్మెల్యే బీరం  హర్షవర్థన్ పై  తీవ్ర వ్యాఖ్యలు  చేశారు. హర్షవర్థన్ రైతులను మోసం  చేశారని ఆరోపించారు.  కొందరు రైతులకు మాత్రమే  పరిహారం అందేలా  చేశారన్నారు. మరికొందరి   రైతులకు  తక్కువ నష్టపరిహారం  వచ్చేలా చేశారని ఆరోపించారు.  రాష్ట్రంలో   దౌర్భాగ్య పాలన  కొనసాగుతుందని  ఫైర్ అయ్యారు  జూపల్లి కృష్ణారావు. మూడు ఏళ్లుగా  సైలెంట్ గా  ఉన్నానని   ఇక పై అన్యాయాలను  ప్రశ్నిస్తానని తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్

రష్యా దాడుల్లో ఉక్రెయిన్ నటి మృతి