హైదరాబాద్: అంతర్రాష్ట్ర డ్రగ్స్ స్మగ్లర్ల ముఠాను రాచకొండ ఎస్వోటీ అదుపులోకి తీసుకున్నారు. నైజీరియన్తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 9 లక్షల విలువైన 38 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.